Exclusive

Publication

Byline

అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట - జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్.!

భారతదేశం, జూలై 2 -- మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప... Read More


జీఎంపీ రూ. 21 తో ఈ రోజే మార్కెట్లోకి వచ్చిన ఈ ఐపీఓకు అప్లై చేయొచ్చా? నిపుణుల రివ్యూ ఏంటి?

భారతదేశం, జూలై 2 -- క్రిజాక్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) నేడు భారత ప్రైమరీ మార్కెట్లోకి ప్రవేశించింది. పబ్లిక్ ఇష్యూ 2025 జూలై 4 వరకు తెరిచి ఉంటుంది. కోల్ కతాకు చెందిన ఎడ్యుకేషన్ కంపెనీ క్ర... Read More


ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌ ప్రారంభం - ఈనెల 9న సీట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా

Andhrapradesh, జూలై 2 -- ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయగా. కొత్తగా తేదీలను ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా. రిజిస... Read More


త్వరలో మిడిల్ క్లాస్‌కు జీఎస్టీ ఉపశమనం.. చౌకగా ఈ నిత్యావసర వస్తువులు!

భారతదేశం, జూలై 2 -- ఆదాయపు పన్ను మినహాయింపు తరువాత, ఇప్పుడు సామాన్యుడికి మరో పెద్ద ఉపశమనం లభిస్తుంది. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు శుభవార్త వస్తుంది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో కోత రూపంలో ఉపశమనం కల్... Read More


గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి.. పితృ దోషాలు తొలగిపోతాయి, గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది!

Hyderabad, జూలై 2 -- ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము, వారికి కృతజ్ఞతలు చెబుతాము. సనాతన ధర... Read More


వారసుడు ఎవరు? త్వరలోనే వెల్లడి.. దలైలామా ప్రకటనతో చైనాకు బిగ్ షాక్!

భారతదేశం, జూలై 2 -- టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు త్వరలో 90 ఏళ్లు నిండనున్నాయి. ఆయన వయస్సు కారణంగా వారసుడి గురించి చర్చ మళ్లీ తీవ్రమైంది. ప్రస్తుతం 15వ దలైలామాను తన వారసుడిగా ఎన్నుకునే 14వ దలైలా... Read More


రామ్ చరణ్‌కు క్షమాపణ చెప్పిన గేమ్ ఛేంజర్ నిర్మాత.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

Hyderabad, జూలై 2 -- శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలై ఆరు నెలలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా అది బాక్సాఫీస్ వద్ద పరాజయ... Read More


పాశమైలారం పేలుడు ఘటన : 40 మంది మృతి, 33 మందికి గాయాలు - ఆర్థిక సాయంపై సిగాచి కంపెనీ ప్రకటన

Sangareddy,telangana, జూలై 2 -- సంగారెడ్డి జిల్లాలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన పేలుడు పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందగా. మరికొంత మంది గ... Read More


వానాకాలంలో ట్రెక్కింగ్: కర్ణాటక, మహారాష్ట్రలో 5 అద్భుతమైన ట్రయల్స్

భారతదేశం, జూలై 2 -- వానా కాలం ప్రకృతిని దాని సహజసిద్ధమైన, అద్భుతమైన రూపంలో చూడటానికి సరైన సమయం. పొగమంచుతో కప్పబడిన లోయలు, ఉప్పొంగే జలపాతాలు, పచ్చని తివాచీ పరచినట్లు కనిపించే పర్వతాలు... ఈ అనుభూతిని పొ... Read More


రద్దీ ఉంటే రేట్లు పెంచుకోవచ్చు.. క్యాబ్ సంస్థలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు!

భారతదేశం, జూలై 2 -- కొన్నిసార్లు రద్దీగా ఉండే సమయంలోనూ ఓలా, ఉబర్‌వంటి సంస్థల క్యాబ్ రేట్లు తక్కువగానే ఉండటం చూసి ఉంటాం. మరికొన్ని సార్లు ఎక్కువగా కూడా కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి సమయం గురించి కేంద్రం ... Read More